జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సమీపంలోని వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనామహోత్సవం గురువారం అత్యం త వైభవంగా జరిగింది. భక్తుల శరణుఘోషల మధ్య శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ గోదా సమేతంగా ఆలయంలో కొలువుదీరాడు. ఈ ప్రతిష్ఠాపనా మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వైకుంఠపురం గురువారం జనసంద్రమైంది.
16, ఫిబ్రవరి 2013, శనివారం
ఘనంగా శ్రీ వెంకటేశ్వస్వామి విగ్రహ ప్రతిషాపనా మహోత్సవం
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సమీపంలోని వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనామహోత్సవం గురువారం అత్యం త వైభవంగా జరిగింది. భక్తుల శరణుఘోషల మధ్య శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ గోదా సమేతంగా ఆలయంలో కొలువుదీరాడు. ఈ ప్రతిష్ఠాపనా మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వైకుంఠపురం గురువారం జనసంద్రమైంది.