బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, 15 మంది ప్రయాణికులకు గాయాలు

మెదక్‌ జిల్లా : సంగారెడ్డి (మం) పోతిరెడ్డిపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, 15 మంది ప్రయాణికులకు గాయాలు.ఇద్దరి పరిస్థితి విషమం, రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.