బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

29, మార్చి 2013, శుక్రవారం

మెదక్ జిల్లాలో దొంగల బీభత్సం



కోహీర్ మండలం కవేలి లోని సిండికేట్ బ్యాంకు లో దోపిడీకి యత్నం  
దొంగలు, పోలీసులకు మధ్య కాల్పులు 
ఎస్ ఐ నోముల వెంకటేష్కి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం