బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

19, మే 2013, ఆదివారం

ఉప ముఖ్యమంత్రి ధామోదర్ రాజనరసింహ ఎన్నికలకు ముందుచేసిన వాగ్దానాలు మరచిపోయాడు 7 సంవత్సరాలు ఐనప్పటికీ పూర్తికాని సింగూరు కాలువలు .